ఆలూరులో రోడ్డెక్కిన రైతులు
కర్నూల్ : సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం
నెలరోజులగా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు
విత్తనాలు లేవంటూ నో స్టాక్ బోర్డ్ పెట్టడంపై రైతుల ఆగ్రహం
కర్నూల్ - బళ్లారి రోడ్డుపై భైఠాయించిన రైతన్నలు, స్తంభించిన ట్రాఫిక్.
Comments
Post a Comment