వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్సభలో చర్చ
లోక్ సభ
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్సభలో చర్చ జరిగింది.
సాంకేతిక సమస్య కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను 11.59 గంటలకు వాయిదా వేశారు.
సమస్య తలెత్తకుండా ఉన్నట్లయితే తెల్లవారుజామున మూడు గంటలవరకూ సభ నడిచేదని స్పీకర్ స్పష్టం చేశారు.
Comments
Post a Comment