యన్.టి.ఆర్. విగ్రహానికి బోట్టు,మీసాలు

గుంటూరు జి5

సత్తెనపల్లి చెక్కవంతెన రోడ్ 13 వ వర్డ్ లో ఉన్న యన్.టి.ఆర్. విగ్రహానికి బోట్టు,మీసాలు పెట్టి రంగులుపూసి అవమానించిన దుండగుల చర్యలపై పట్టణ పోలీసులు  విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి మరిన్ని ఇటువంటి అసాంఘికచర్యలు జరగకుండా చర్యలు తీసుకోని శాంతిభద్రతలను కాపాడాలి.
గన్నమనేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ
పట్టణ అధికార ప్రతినిధి కోరారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?