కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ పదవీ బాధ్యతలు చేపట్టారు.
దిల్లీలోని అధికారిక కార్యాలయాలకు ఇద్దరు మంత్రులు వెళ్లారు. దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఆయా శాఖల అధికారులు వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.
Comments
Post a Comment