కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్​ ప్రసాద్​, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్​ ప్రసాద్​, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ పదవీ బాధ్యతలు చేపట్టారు.

దిల్లీలోని అధికారిక కార్యాలయాలకు ఇద్దరు మంత్రులు వెళ్లారు. దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు.

ఆయా శాఖల అధికారులు వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?