పేకాట శిభిరం పై పోలీస్ లు దాడి

ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం లో

పేకాట శిభిరం పై కంభం ఎస్సై వై. శ్రీహరి అద్వారంలో పోలీస్ సిబ్బంది దాడి

ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకోని వారివద్ద ఉన్న 17.130/- నగదును స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్న ఎస్సై శ్రీహరి

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?