భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ హీరో నిఖిల్
భీమవరం
ఆపదలో ఉన్న వారికి పలుమార్లు సాయం చేసిన నిఖిల్ తాజాగా భీమవరంకి చెందిన 300 మంది విద్యార్ధుల చదువుకి అయ్యే ఖర్చు అంతా తాను భరిస్తానని ప్రకటించాడు.
వారు పాఠశాలకి వెళ్ళడం నుండి చదువు పూర్తయ్యే వరకు అన్ని నేనే చూసుకుంటానని నిఖిల్ తెలిపాడు.
ఇలాంటి బృహత్కార్యంలో భాగస్వామిని చేసిందుకు మహేందర్, రాంబాబుకు ధన్యవాదాలు.
భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ అని నిఖిల్ పేర్కొన్నారు .
Comments
Post a Comment