బిజెపి లోక్ సభాపక్ష నేతగా నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : ఈ నెల 17 నుంచి లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో 16వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది.

ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశం కానున్నారు. దీంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

బీజేపీ లోక్‌సభాపక్ష నేతగా నరేంద్ర మోదీ, లోక్‌సభాపక్ష ఉప నాయకుడిగా రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభాపక్ష నాయకుడిగా థావర్ చంద్ గహ్లోత్, రాజ్యసభాపక్ష ఉప నాయకుడిగా పీయూష్ గోయల్ నియామకం అయ్యారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?