ఐసిస్ అనుమానితులు అరెస్ట్

తమిళనాడు : చెన్నై లో ముగ్గురు ఐసిస్ అనుమానితులు అరెస్ట్

జూన్ 28 వరకు రిమాండ్

సోషల్ మీడియా ద్వారా ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు

దక్షిణ భారత దేశం లోని కేరళ తమిళనాడు లో విధ్వంసాలకు కుట్ర పాన్నినట్లు అనుమానం

ఐసిస్ లో యువతను రిక్రూట్ చేసిన నిందితులు

మొత్తం 6 గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన ఎన్ ఐ ఏ

మరో ముగ్గురు అనుమానితులు కోసం ఎన్ ఐ ఏ గాలింపు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?