యువకుడి పై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ నందు రాజస్థాని యువకుడి పై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యాపార లావాదేవీలే ఈ దాడికి కారణంగా తెలుస్తుంది.
Comments
Post a Comment