కతువా రేప్ ..... ఆరుగురు దోషులు
జమ్మూకశ్మీర్లోని కతువాలో గత ఏడాది 8 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు.
ఆ కేసులో ఇవాళ పతాన్కోట్ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.
బాలికను రేప్ చేసిన కేసులో ఆరుగుర్ని దోషులుగా తేల్చారు.
ఈ కేసులో మొత్తం ఏడు విచారణ ఎదుర్కొన్నారు. అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు పూజారి సంజీ రామ్ను దోషిగా తేల్చారు.
ఆయన కుమారుడు విశాల్ను మాత్రం నిర్దోషిగా ప్రకటించారు.
ఈ కేసుకు సంబంధించి విచారణను జూన్ 3వ తేదీన ముగించారు.
తీర్పు సందర్భంగా ఇవాళ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Post a Comment