మరో దారుణం.. ఐదో తరగతి విద్యార్థినిపై అటెండర్ అత్యాచారయత్నం

వరుస అత్యాచార ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. హన్మకొండ, రామాంతపూర్, ఒంగోలు అత్యాచార ఘటనలు మరవకముందే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఐదో తరగతి విద్యార్థినిపై 60 ఏళ్ల అటెండర్‌ అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అటెండర్‌ను చితకబాది పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?