డీసెల్ ఉచితంగా పోయాలేదు అని బంకు కార్మికుడు వ్యక్తి పై దౌర్జన్యం
గుంటూరు జిల్లా
నిజాంపట్నం మండలం మరియు గ్రామం లో పెట్రోల్ బంక్ లో డీసెల్ ఉచితంగా పోయాలేదు అని బంకు కార్మికుడు ఉమవున్ అనే ముస్లిం వ్యక్తి పై దౌర్జన్యం చేసి చితక బాదిన SI రాంబాబు
బంకు కార్మికులు అతని బంధువులు స్టేషన్ ఎదుట రోడ్ పై బయిట యించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment