టీడీపీకు చెందిన నాలుగు శిలాఫలకాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం

గుంటూరు జిల్లా

చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో టీడీపీకు చెందిన నాలుగు శిలాఫలకాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ విషయం పై  టిడిపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్రాక్టర్ తో  మూడు శిలాఫలకలు ధ్వంసం చేసి ఒక శిలాఫలకం పగలగొట్టారని  పేర్కొన్నారు.

ఈ విషయంపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

రూరల్ పోలీసులు ఎడవల్లి గ్రామానికి చేరుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?