క్షుద్రపూజలతో ప్రజలను భయభ్రాంతులకు గురి ....
తూ. గో. : ఏ కొండూరు మండలం ఏ కొండురు తండా లో చేతబడి బాణామతి క్షుద్రపూజలు చేస్తూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని
ఏ కొండూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది గత రాత్రి అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Comments
Post a Comment