న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది.

వెల్లింగ్టన్:

న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్యం ఉన్న కెర్మిడిక్ ద్వీపాల్లో ఈ భూకంపం సంభవించింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది.

భూకంప పరిస్థితులను పరీక్షిస్తున్నట్లు న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ ఆర్గనరైజేషన్ తెలిపింది.

సునామీ ముప్పు సంభవిస్తే అది రెండు గంటల్లో దేశాన్ని తాకనున్నట్లు పేర్కొంది.

ఈ భూకంప ప్రభావం వల్ల భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో రాకాసి అలలు ఎగసే అవకాశం ఉన్నట్లు ఫసిపిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?