ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ
అమరావతి :
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ కానున్నారు.
సమ్మె నోటీసు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నేతలు చర్చించనున్నారు.
కాగా తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment