ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భద్రత తగ్గించిన ప్రభుత్వం తగ్గిచింది.
విజయవాడ:
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భద్రత తగ్గించిన ప్రభుత్వం తగ్గిచింది.
2+2గా ఉన్న భద్రతను అధికారులు 1+1కు తగ్గించారు.
సోమవారం మధ్యాహ్నం బుద్దా వెంకన్నకు ఉన్నతాధికారులు సమాచారం అందజేశారు. దీంతో బుద్దా వెంకన్న గన్మెన్లను వెనక్కు పంపారు.
Comments
Post a Comment