ట్రాక్టర్ కారు ఢీ ముగ్గురికి గాయాలు.

కర్నూలు జిల్లా:- నంద్యాల సమీపంలోని దీబగుంట్ల అయ్యలూరు మధ్యలో మట్టి ట్రాక్టర్ ను ఢీకొన్న ఇన్నోవా కారు.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు.
ప్రమాదానికి గల కారణం ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తుంది.
ఇన్నోవా లో గాయపడిన వారిది హైదరాబాద్ వాసులు గా గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?