ప్రస్తుత కేబినెట్లో చోటు దక్కించుకున్న పలువురు మంత్రులు
అమరావతి:
ప్రస్తుత కేబినెట్లో చోటు దక్కించుకున్న పలువురు మంత్రులు నేడు (గురువారం) సచివాలయ చాంబర్లలోకి ప్రవేశించనున్నారు.
వారికి కేటాయించిన బ్లాకుల్లోకి ప్రవేశించిన తర్వాత మంత్రులు పేర్నినాని, పుష్పశ్రీవాణి, సురేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అనంతరం విద్యా శాఖ మంత్రి సురేష్ ఉపాధ్యాయుల ప్రమోషన్లపై తొలి సంతకం చేయనున్నారు.
ఈ మేరకు సచివాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
Comments
Post a Comment