మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంద
హర్యానా
మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది.
ఓ కోడలు తన అత్తను తీవ్రంగా చితకబాదింది. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ అమ్మాయి.. తన సెల్ఫోన్లో బంధించి వైరల్ చేసింది.
దీంతో ఆ వీడియో పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేశారు.
నైవాజ్ నగర్కు చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కోడలు పరారీలో ఉంది. పరారీలో ఉన్న కోడలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Post a Comment