సచివాలయంలోకి మంత్రి మోపిదేవి
అమరావతి : సచివాలయంలోకి అడుగుపెట్టిన మంత్రి మోపిదేవి
- సచివాలయంలోని బ్లాక్ నంబర్-4 , పేషీ నెంబర్- 132లోకి అధికారికంగా వెళ్లిన మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ
- కుటుంబ సుమేతంగా వచ్చి పేషీలో పూజలు నిర్వహించి కుర్చీలో ఆశీనులైన మోపిదేవి.
Comments
Post a Comment