తమిళనాడులో నీటి సంక్షోభం

చెన్నై

తమిళనాడులో నీటి సంక్షోభంపై ద్రవిడ మున్నేట్ర కళగమ్​ (డీఎంకే) పార్టీ ఆందోళనకు దిగింది.

చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఖాళీ బిందెలతో రోడ్లపైకి చేరి నిరనసలు చేపట్టారు పార్టీ శ్రేణులు.

తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?