ఏపీకి గవర్నర్గా సుష్మా స్వరాజ్..!! త్వరలో కొత్త గవర్నర్లు ....
త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రానున్నారని సమాచారం.
ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.
ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అంశంపై చర్చ జరిగినట్లు వార్తలొస్తున్నాయి.
ఏపీకి గవర్నర్గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని సమాచారం.
Comments
Post a Comment